లక్ష్మీదేవిపల్లి మండలంలో వేముల కార్తిక్ పర్యటన
కొత్తగూడెం నియోజకవర్గం: లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి, జగ్గూతండా, గిరిప్రసాద్ కాలనీ గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి రాబోయే రోజుల్లో అండగా ఉంటాం అని తెలియచేశారు. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తునందున్న జనసేనకి ఓట్ వేసి గెలిపించమని కోరిన జనసేన నాయకులు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, పండు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-17-at-19.12.04-1024x768.jpeg)