“నా సేన కోసం – నా వంతు” కు విజయవాడ రూరల్ మండల కమిటీ
విజయవాడ రూరల్ “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండల కమిటీ సభ్యులు జనసేన పార్టీ బలోపేతం కోసం మా వంతు విరాళంగా 20,880/- రూపాయలు పార్టీ అఫిషియల్ డొనేషన్ నంబర్ 7288040505 కి ఫోన్ పే ద్వారా పంపించటం జరిగింది
- పొదిలి దుర్గారావు 5116 రూపాయలు
- తోట నాగరాజు 5116 రూపాయలు
- పసుపులేటి భాస్కర్ 2516 రూపాయలు
- లంకే సురేష్ 2116
- కూనపురెడ్డి నాని 2000 రూపాయలు
- చిట్టజల్లు కుమారి 2000 రూపాయలు
- అల్లం భారత్ సూర్య 516 రూపాయలు
- అంకం సాయి కుమార్ 500 రూపాయలు
- శాసపు రమణ 500 రూపాయలు
- ఉద్దగిరి సతీష్ 500 రూపాయలు
ఈ అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు కొణిదెల నాగబాబు లకు విజయవాడ రూరల్ మండల కమిటీ తరపున మా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.