రోడ్ల దుస్థితి పై వింజమూరు జనసేన డిజిటల్ క్యాంపెయిన్

వింజమూరు: ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ఘూదంఒర్నింగ్ఛంశిర్ హ్యష్ టాగ్ తో జూలై 15 నుండి 17 వరకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయండి అని జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు వింజమూరు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని వింజమూరు నేరేడు పల్లి రోడ్డు అధ్వానంగా తయారైన రోడ్డు యొక్క మరమత్తులు త్వరగా జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వింజమూరు మండల జనసేన పార్టీ తరఫున నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు
సుభాని భాయ్ ఉపాధ్యక్షులు సాయి తేజ మండల నాయకులు వెలుగోటి సురేష్, విజయ్ జనసైనికులు పాల్గొన్నారు.