కష్టాల్లో ఉన్న ప్రతి జనసైనికుడికి, వారి కుటుంబానికి అండగా ఉంటాం: గాదె

గుంటూరు: డిసెంబర్ 26వ తేదీన పొన్నూరులో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు హాజరై తిరిగి ప్రయాణంలో ప్రమాదశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన నండూరు గ్రామస్తుడు మనుదుల శివప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించి రానున్న రోజుల్లో మి కుటుంబానికి మి పిల్లలు విద్యకు సహాయ సహకారాలు అందిస్తూ జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, టౌన్ జనసేన నాయకులు నండూరు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.