జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తాం: వర్ధన్నపేట జనసైనికులు

వర్ధన్నపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా కిట్లను విజయవంతంగా పంపిణీ చేయడంతో జనసైనికులు ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో అయినవోలు మండల అధ్యక్షుడు బర్ల శివ, బర్ల ప్రవీణ్, పిట్టల రాజు, కుమార్, యాకర వేణు, తోగరు శేఖర్, బి. శివ, యాకర శ్రీకాంత్, ఆకుల పళ్లి వినయ్ కుమార్, బర్ల జానీ, ఆకులపల్లి శ్రీకాంత్, బర్ల మహేందర్, సింగారపు భాగ్య, బర్ల వెంకటమ్మ, యాకర కొమురమ్మ, బర్ల రేణుక, బర్ల యాకయ్య, సింగారం మురళి, బర్ల రాందాస్, బర్ల సునీత, రాణి, అరవింద్, మహేష్, మనోహర్, అజయ్, బర్ల శివాజీ, చన్ను సందీప్, పూర్ణ శ్రవణ్ కుమార్, జలగం మహేష్ తదితరులు పాల్గొన్నారు.