సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 432 అప్రెంటిస్‌ ఖాళీలు మెరిట్‌ ఆధారంగా ఎంపిక

బిలాస్‌పూర్ డివిజ‌న్‌గా ఉన్న సౌత్ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 432 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు: 432

సీవోపీఏ: 90

స‌్టెనోగ్రాఫ‌ర్‌: 50

ఫిట్ట‌ర్‌: 80

ఎలక్ట్రిషియ‌‌న్‌: 50

వైర్‌మెన్‌: 50

ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌: 06

వెల్డ‌ర్‌: 40

ప్లంబ‌ర్‌: 10

పెయింట‌ర్: 5

మాన్‌సన్‌: 10

కార్పెంటర్‌: 10

మెషినిస్ట్‌: 05

టర్నర్‌: 10

షీట్‌ మెటల్‌ వర్కర్‌: 10

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: ఆగస్టు 30, 2020

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

దరఖాస్తు కొరకు వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org