మాస్క్ ధరించడం మీద అవగాహన కల్పించిన జనసేన కార్పొరేటర్ మలగా రమేష్

ఒంగోలులోనీ 38వ డివిజన్ లో శనివారం కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ జనసేన కార్పొరేటర్ మలగారమేష్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రాయని రమేష్ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.