Razole: వివేకానంద మనో వికాస కేంద్రంలో భోజనాలు పెట్టిన జనసేన నాయకులు

చింతలపల్లి వాస్తవ్యులు జనసేన నాయకులు అయిన శ్రీ సోమిశెట్టి నాగేశ్వరరావు శ్రీమతి మహాలక్ష్మి గార్ల కుమార్తె చి:భవాని పుట్టినరోజు సందర్భంగా రాజోలులోని వివేకానంద మనో వికాస కేంద్రంలో కేక్ కట్ చేసి, పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసి, పండ్లు అంద చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చిన బాబు, ఒగ్గు సూర్యనారాయణ పాల్గొన్నారు.