వైజాగ్ ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రచారం

వైజాగ్ ఉత్తర నియోజకవర్గంలో కూటమి ఎంపీ అభ్యర్థి భరత్ నీ, ఎంఎల్ఏ అభ్యర్థి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజునీ గెలిపించాలని కోరుతూ టీడీపీ నేత 14వవార్డ్ అద్యక్షులు వసంతరావు పలువురు బీజేపీ నేతలతో కలిసి ఇంటి, ఇంటి ప్రచారములో పాల్గొన్న సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరు శ్రీనివాసరావు, జానసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు.