నేడు ఐరాసలో ప్రధాని మోడీ ప్రసంగం
భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన కొనసాగున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శనివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో నేడు ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఐరాస సాధారణ సమావేశం వర్చువల్గా నిర్వహించిన విషయం తెలిసిందే. ‘న్యూయార్క్ సిటీకి చేరుకున్నాను. సెప్టెంబర్ 25న సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నాను’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
#WATCH | United States: Prime Minister Narendra Modi arrives at the airport in New York.
— ANI (@ANI) September 25, 2021
He is scheduled to address at the 76th session of UNGA. pic.twitter.com/YEn0nflfOx