సుజనా చౌదరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి అనూష దంపతులు

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ, టిడిపి బలపర్చిన బిజెపి ఉమ్మడి అభ్యర్థి సత్యనారాయణ(సుజనా) చౌదరి నామినేషన్ కార్యక్రమానికి చిట్టినగర్ అమ్మవారి గుడికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలతో బయలుదేరిన జనసేన పార్టీ ప్రచార కమిటీ, విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మరియు జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష.