జన చైతన్య శంఖారావం 15వ రోజు

రాజమండ్రి రూరల్, జన చైతన్య శంఖారావం ధవళేశ్వరం పోస్ట్ ఆఫీస్ వీధి గొల్లపేట నుంచి 15వ రోజు ప్రారంభించడం జరిగింది. స్థానిక ప్రజలు ఇక్కడ సమస్యలను కందుల దుర్గేష్ కి వెల్లడించడం జరిగింది. అతి తొందరలోనే ఈ పార్టీ నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని దుర్గేష్ వెల్లడించడం జరిగింది. రానున్న రోజులన్నీ మంచి రోజులే అని తొందరలోనే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది. స్థానిక వాసులు కచ్చితంగా మీరు చట్టసభల్లో ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాదు, వాసు, గణేష్, లోకేష్, వర్రె రమేష్, కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, సూరాడ సత్తిబాబు, ఎడ్ల మహేష్, ఎడ్ల వెంకటేష్, శివారెడ్డి, సికోటి శివాజీ, మట్టపర్తి నాగరాజు, దూది సాయి, మేక సత్యనారాయణ, ఆవాల శివ, విజ్జీన శివ మరియు జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.