అవనిగడ్డలో జనంలోకి జనసేన 16వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని రామకోటి పురం గ్రామంలో గ్రామ జనసేన అధ్యక్షులు భూపతి బాల రేణుకయ్య, అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషు బాబు ఆధ్వర్యంలో బుధవారం జనంలోకి జనసేన 16వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పన భాను, అవనిగడ్డ మండల పార్టీ ఉప అధ్యక్షులు తుంగల నరేష్, బొప్పన పృథ్వి, ప్రధాన కార్యదర్శి కోసూరి అవినాష్, భోగిరెడ్డి నాగేశ్వరరావు, బచ్చు శ్రీహరి, 5వ వార్డునెంబర్ అడపా ప్రభాకర్ (సన్ని), కమ్మిలి సాయి భార్గవ్, జనసేన వీరమహిళలు భోగాది రాజ్యలక్ష్మి, బచ్చు కృష్ణకుమారి, బండే నాగ మల్లేశ్వరి, జనసైనికులు గుడివాక రామాంజనేయులు, గరికిపాటి వెంకటేశ్వరరావు, మాదివాడ వెంకట కుటుంబరావు, తోట ఆంజనేయులు, యర్రం శెట్టి సుబ్బారావు, బండే నరసింహ రావు, ఉద్దండి రామాంజనేయులు, గరికిపాటి శ్రీను, భూపతి సురేంద్ర, బర్మా రాఘవేంద్రరావు, పోషడపు మనోహర్, బోయిన గణేష్, బోంతు ప్రకాష్, మరియు కొత్తపేట, రామకోటిపురం, గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.