జనంకోసం జనసేన 280వ రోజు

  • జనసేన వనరక్షణలో 1000 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 280వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 1000 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 45,260 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, జగ్గంపేట పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గవర సుధాకర్, కాట్రావులపల్లి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి సాంబారు వరప్రసాద్, బంగారు రామస్వామి, చక్కపల్లి సతీష్, నార్ల దినినారాయణ, తోట సంతోష్, షేక్ మదీన, కర్రి బాబ్జి, కర్రి స్వామి, కొండేపూడి వీరబాబు, అడపా వీరబాబు, గుల్లింకల చిన బాబ్జి, నల్లమిల్లి రాంబాబు, రామకుర్తి శ్రీ బాలకృష్ణ, కొప్పిరెడ్డి అశోక్ కుమార్, గాడికొయ్యల మహేష్, జగ్గంపేట నుండి సూరపురెడ్డి నరేష్, పవిడిశెట్టి సాయి చంద్ర (బుజ్జి), వెంగయ్యమ్మపురం నుండి రౌతు పైడియ్య, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.