మడకశిర మండలం మాణురు పంచాయితీ నుండి 30 మంది యువకులు జనసేనలో చేరిక

మడకశిర, మండల అధ్యక్షుడు టి.శివాజీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకీ యువకులు ఆహ్వానించడం జరిగింది వాల్లతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు భావజాలాలు రేపటి తరం భవిష్యత్తు కోసం నాంది పలకాలని యువకులే రాజకీయంలో గట్టి పునాది అని చెప్పడంతో ఆయన మాటలకు ప్రభావితమై జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.