జనం కోసం జనసేన 537వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 537వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం సగరపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 86760 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, సగరపేట గ్రామం నుండి గండికోట బాల బాలాజీ, గండికోట ముసలయ్య, గాది పెద్దఅప్పన్న, దనకొండ అశోక్ కుమార్, నక్కా వీర వెంకట సత్యనారాయణ, తాడిపర్తి గణేష్, పిండి శ్రీను, నక్కా నాగరాజు, నక్కా గంగరాజు, గండికోట నరసింహ మూర్తి, గాది నాగేంద్ర, గండికోట వెంకన్న, నక్కా వీర వెంకట రమణ, గండికోట శ్రీను, గండికోట శివ, నక్కా గణేష్ స్వామి, దనకొండ శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *