జనం కోసం జనసేన మహాయజ్ఞం 657వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 657వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 657వ రోజు కార్యక్రమం బుధవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల రైతు కమిటీ అధ్యక్షులు ప్రగడ ప్రభ, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, గోకవరం నుండి పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, ఉంగరాల శివాజీ, దోసపాటి సూరిబాబు, దోసపాటి సుబ్బారావు, నాగారపు సునిల్, అంబటి శ్రీను, ప్రగడ తిలక్, మందపాటి సుధాకర్, నాగారపు అనిల్, కరిబండి రాజేష్, వీర్ల మణి భాస్కర్, పడాల చిన్నబాబు, సారిపల్లి కృష్ణ, ఉడుగుల అనిల్, అచ్యుతాపురం నుండి స్వయం నాగదేవి, చిన్నూరు నుండి చోడి రాజేష్, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.