జనం కోసం జనసేన మహాయజ్ఞం 719వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 719వ రోజు కార్యక్రమం సోమవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 720వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం, రామవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి ముమ్మన వేణుగోపాల్, రామవరం నుండి మేడిబోయిన రాజు, అడబాల ఉమామహేశ్వరరావు, కట్టా సత్యనారాయణ, లింగంశెట్టి శ్రీను, అడపా శివ, గంటా శ్రీను, బారసాల వెంకన్న, దొడ్డ గంగాధర, మొగిలి మణిగోపాల్, జట్ల వెంకట్, సోమవరం నుండి డేగల నరేష్, జె.కొత్తూరు నుండి అడబాల శ్రీరామ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సీతానగరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సింగం వాసు కుటుంబ సభ్యులకు, దాసరి రాజేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.