జనం కోసం జనసేన మహాయజ్ఞం 722వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 722వ రోజు కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం రామవరం మరియు ఇర్రిపాక గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 723వ రోజు కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం సీతారామపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గొన శివరామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటి అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సొడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి ముమ్మన వేణుగోపాల్, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, రామవరం నుండి కరణం వంశీ, నల్లా అప్పారావు, ఒంటిపల్లి మణికంఠ, ఆముదాల నరేష్, అడపా స్వామి, బద్రాసు రమేష్, పద్దరసు శ్రీరామ్, మువ్వ సుబ్బారావు, కర్నాకుల అశోక్, మేడిసెట్టి సత్తిబాబు, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బొల్లు తాతాజీ, నకిరెడ్డి రామ దుర్గ, సీతానగరం నుండి వడిగల్ల భవాని, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీనివాస్, సోమవరం నుండి డేగల నరేష్, గోనేడ నుండి నల్లం శెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, కుండ్ల మహంతి సత్తిబాబు, అనుకుల శ్రీను, కుండ్లమహంతి సుబ్రహ్మణ్యం, పిన్నం మణికంఠ స్వామి, పెద్ది మణికంఠ, కుండ్లమహంతి లక్ష్మీనారాయణ, కోడి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు.