జనం కోసం జనసేన మహాయజ్ఞం 750వ రోజు

ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 750వ రోజు కార్యక్రమం బుధవారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 751వ రోజు కార్యక్రమం గురువారం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి మణి నాగేంద్ర, పాటంశెట్టి నరేష్, కొమ్మినీడి సురేంద్ర, కొమ్మినీడి అయ్యప్ప, సోము నాని, కొల్లుమళ్ళ శ్రీను, దశరథ తాతాజీ గ్రీక్, కోడి గంగాధర్, కుండ్లమహంతి చక్రరావు, సోమలపల్లి వీరబాబు, సోము బుజ్జి, సోము బాపూజీ, సోము దొంగబాబు, పిన్నం మణికంఠ, కనపర్తి నాగు, కొల్లుమళ్ళ లోవరాజు, పెసల తాతాజీ, ఎన్. ప్రసాద్, చిమ్మలపూడి స్వామి, సానపల్లి వీరబాబు, కె. సత్తిబాబు, కె. శ్రీనివాస్, కందా శ్రీను, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.