జనం కోసం జనసేన మహాయజ్ఞం 752వ రోజు

జగ్గంపేట నియోజకవర్గ: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 752వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 753వ రోజు కార్యక్రమం శనివారం కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గోనేడ నుండి బుర్రే వీరభద్రరావు, నల్లంశెట్టి లచ్చబాబు, నల్లంశెట్టి నూకరాజు, జానకి మంగరాజు, అనపరెడ్డి శివ, గండి విజయ్, పల్లెకల కృష్ణ, కొమ్మినీడి చక్రధర, సత్యనారాయణ, రంది అప్పారావు, వల్లపుశెట్టి నాని, పోలిశెట్టి రాజు, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి నాగేంద్ర, పాటంశెట్టి నరేష్, కొమ్మినీడి అయ్యప్ప, కొమ్మినీడి సురేంద్ర, కొల్లుమళ్ళ శ్రీను, పెసల తాతాజీ, కొల్లుమళ్ళ లోవరాజు, సీతానగరం నుండి వడిగళ్ళ భవాని, కృతజ్ఞతలు రామకృష్ణాపురం నుండి డేగల గణేష్, కుక్కల ఏసుబాబులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.