క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
అమరావతి, జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అమరావతి మండల ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ చేతుల మీదుగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరావతి మండల కమిటీ నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-16.21.15-1024x771.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-16.21.14-1024x771.jpeg)