ముమ్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాజేశ్వరరావు బొంతు
తెలంగాణ, కూకట్పల్లి: హైదరాబాద్ లో కుకట్ పల్లి స్వాన్ లేక్ కాలనీలో కుకట్ పల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారం సభలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-26-at-6.46.13-PM-1024x768.jpeg)