కిస్మస్ వేడుకలలో అక్కల రామ్మోహన్ రావు

మైలవరం నియోజకవర్గం: కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కేతనకొండ, గురాజుపాలెం, మైలవరం వివిధ చర్చిలలో ప్రార్ధనులు నిర్వహించి ప్రజలు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని యేసు ప్రభుని ప్రార్ధించిన జనసేన పార్టీ రాష్ట్రా అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ).