కిస్మస్ వేడుకలలో అక్కల రామ్మోహన్ రావు
మైలవరం నియోజకవర్గం: కొండపల్లి, ఇబ్రహీంపట్నం, కేతనకొండ, గురాజుపాలెం, మైలవరం వివిధ చర్చిలలో ప్రార్ధనులు నిర్వహించి ప్రజలు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని యేసు ప్రభుని ప్రార్ధించిన జనసేన పార్టీ రాష్ట్రా అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ).
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-25-at-5.12.02-PM-1024x576.jpeg)