పర్చూరు జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

ఉమ్మడి ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం పరిధిలోని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు #jaganaanaMosam అనే హాస్ టాగ్ తో చిన్నగంజాం మండల అధ్యక్షుడు సందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చింతగుంపల గ్రామంలో పర్యటించడం జరిగింది. ఆ గ్రామ పరిధిలో పరిధిలో జగనన్న కాలనీలో ఎటువంటి ఇల నిర్మాణం లేదు లేకపోవడమే కాక అక్కడ అన్ని ముళ్ళ చెట్లు చిల్ల చెట్లు ఉన్నాయి. అనంతరం గొనసపూడి గ్రామంలో పర్యటనకు వెళ్ళగా అక్కడ కూడా ఏమీ లేపావటం విశేషం. సంతరావూరు గ్రామంలో జగనన్న కాలనీలో పరిశీలించగా 5 ఇల్లు కట్టుకొని అయితే ఉన్నారు. ఎందుకని ఇక్కడ ఇల్లు నిర్మాణం జరగట్లేదని అడగ్గా స్థానిక మహిళలు ఇక్కడ రోడ్డు లేకపోవడమే మెయిన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు.. అక్కడ ట్రాక్టర్ క పోయింది అది ఇప్పటికీ మూడు సార్లు ఇరుక్కుపోయింది. అలాంటిదే ఇల్లు ఎలా కట్టుకుంటారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాతనానంతరం కడవకుదురు గ్రామంలో పర్యటించగా జగనన్న కాలనీ లేచిన లేఔట్ లో మొత్తం 22 ఉండగా 9 పాక్షికంగా పూర్తయినప్పటికీ ఒక రెండు స్లాబ్ మార్క్టానికి ఒక మూడు బేస్ మట్టానికి ఉన్నాయి. వీటి అన్నిటిపై త్వరలోనే అధికారంతో సమీక్ష సమావేశం జరుపుతామని మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, మండల ప్రధాన కార్యదర్శి కర్రీ వాసు. అడుసుమల్లి హరిబాబు, మండల కార్యదర్శి వడ్లమూడి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.