కాకినాడ రూరల్ జనసేనలో చేరికలు
కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం రమణయ్య పేట గ్రామం దండు పుంత, మరియు గైగోలుపాడు ప్రాంతాలకి చెందిన వైసీపీ నాయకులు గుత్తుల సత్తిబాబు నాయకత్వంలో ఆదివారం కాకినాడ గొడరిగుంటలో జనసేన నాయకులు తాటికాయల వీరబాబు, పంపన మహేష్ ఆధ్వర్యంలో బీసీ సామజిక వర్గానికి చెందిన సుమారు 50 మంది (మహిళలు, పెద్దలు, యువకులు) జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారంగా ఆహ్వానం పలికారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-07-at-4.37.31-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-07-at-4.37.32-PM-1024x576.jpeg)