మారెళ్ళ గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు

కనిగిరి నియోజకవర్గ, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు పీసీపల్లి మండలంలోని మారెళ్ళ గ్రామాల్లో పర్యటించి జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి వివరిస్తున్న పార్టీ బలోపుతానికై జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్, పిసిపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బండారి రాజు, అవినాష్, ఐజాక్, రాహుల్ మరియు వెంగళరావు తగు చూచనలు చేయడం జరిగింది.