వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
నెల్లూరు, జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అనంత సాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మరియు మండల సంయుక్త కార్యదర్శి జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-20-at-17.17.45-1024x769.jpeg)