రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్
రాజోలు: జనసేన పార్టీ- చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ను ప్రారంబించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నామన నాగభూషణం మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో త్రాగునీరులేక బాధ పడేవారికి ఈ ట్యాంకర్ ద్వారా ప్రతిరోజు ఉచితంగా త్రాగునీరు సరఫరా చేయటం జరుగుతుందని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-27-at-7.05.13-PM-1024x576.jpeg)