రాజోలు నియోజకవర్గంలో ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

రాజోలు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నామన నాగభూషణం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కర్యక్రమంలో 47 మంది రక్తదానం చేయడం జరిగింది. ఆనంతరం కేక్ కట్ చేసిన జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవా వరప్రసాద్. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, రాష్ట్ర కార్యదర్శులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, జోనల్ కో కన్వీనర్ పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, ఉండపల్లి అంజి, రావి మురళి, అల్లూరి రంగారాజు, కోనతం నరసింహ రావు, మురళీ, ఏనుముల వెంకటపతి రాజా, పెచ్చెట్టీ చక్రి, పికే, దుర్గ ప్రసాద్, బాన్ను, సాయి, గానీ, రవి, మండల కమిటి సభ్యులు గ్రామ శాఖ అద్యక్షులు, మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గోన్నారు.