శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జిగా శ్రీమతి వినుత కోటా

మంగళగిరి: రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇంఛార్జిలు నియామకంలో భాగంగా మొట్టమొదటిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా శ్రీమతి వినుత కోటాని కొనసాగిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని బుధవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో వినుతకి అందించడం జరిగింది. ఇదీ పవన్ కళ్యాణ్ మహిళలకు ఇస్తున్న గౌరవం, ప్రాధాన్యత.