క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించిన గర్భాన సత్తిబాబు
పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు “రాజపేట గ్రామంలో” జనసైనికులకు ప్రజలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసైనికులు యొక్క సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గ్రామప్రజలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-02-at-12.05.32-PM-1024x579.jpeg)