ఆజాదికా అమృత్ మహోత్సవంలో పాల్గొన్న కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా రాజమహేంద్రవరం.. కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు పార్క్ లో ఏర్పాటు చేసిన ఆజాదికా అమృత్ మహోత్సవం లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కందుల వీర రాఘవ స్వామి నాయుడు గారికి పూలమాల వేసి మన స్వాతంత్ర్య సమరయోదులకు నివాళులు అర్పించిన జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో నారాయణ గౌడ్, షేక్ అమీనా ఇంకా జనసైనికులు పాల్గొన్నారు.