శివాలయ నిర్మాణానికి 30 వేల రూపాయలిచ్చిన పార్వతి నాయుడు
గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గంలో కట్టేంపూడి గ్రామంలోని శివాలయ నిర్మాణానికి జనసేన పార్టీ మహిళా వింగ్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి.పార్వతి నాయుడు 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామయ్య, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-4.29.32-PM-1024x498.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-4.29.33-PM-1-1024x498.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-07-at-4.29.33-PM-1024x498.jpeg)