అమలాపురం అల్లర్ల ఘటనపై మీడియా సమావేశంలో పాల్గొన్న పితాని బాలక్రిష్ణ
కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్: అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్ల ఘటనపై కాకినాడ ముత్తా క్లబ్ లో జనసేన నాయకుల సమక్షంలో బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జ్ పితాని బాలక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా జనసేన నాయకులు వైసిపి ప్రభుత్వంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-25-at-2.06.13-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-25-at-2.06.14-PM-1024x473.jpeg)