జనసేనానికి స్వాగతం పలకడానికి వెళ్ళిన కాకినాడ రూరల్ జనసేన

కాకినాడ రూరల్, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి బాసటగా నిలబడటానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్బంగా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకడానికి జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాల మేరకు 30 కార్లతో కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన నాయకులు రావులపాలెం వెళ్ళడం జరిగింది.