జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతి
రాజోలు, మహాత్మాగాంధీ 153 జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. గాంధీ జయంతి సందర్భంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-02-at-20.19.46-1024x1024.jpeg)
రాజోలు, మహాత్మాగాంధీ 153 జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. గాంధీ జయంతి సందర్భంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది.