అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న రాజమండ్రి జనసేన నాయకులు
రాజమండ్రి స్థానిక పేపర్ మిల్ గేట్ వద్ద నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు, పెద్ద ఎత్తున రైతులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-18-at-16.09.19-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-18-at-16.09.17-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-18-at-16.09.19-1-1024x768.jpeg)