జనంకోసం జనసేన ప్రజల కోసం పవన్ కళ్యాణ్

పాలకొండ నియోజకవర్గం, జనసేన జానీ మాట్లాడుతూ ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో సక్రమంగా కట్టుకున్న ఇళ్లను జంగన్ రెడ్డి కూల్చడం జరిగింది. మరి ఇప్పటం గ్రామ ప్రజలకు మనోధైర్యం ఇవ్వడానికి ప్రజల తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఈ సైకో ప్రభుత్వం ఇచ్చిన బహుమతి, ఏ కేసులు జనసేన నాయకుల్ని ఆపలేవు. పెట్టుకుంటే పెట్టుకో ఎంత మంది మీద పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో ప్రజల కోసం అండగా జనసేన పార్టీ ఉంటుంది అని జనసేన జానీ చెప్పడం జరిగింది. మత్స పుండరీకం మాట్లాడుతూ రాష్ట్రంలో వినాసకాలే విపరీత బుద్ధిః అన్న సామెత చందంగా వినాసకాలే వైస్సార్సీపీ బుద్ధిః అనడానికి నిదర్శనం. ఇప్పటం గ్రామంలోని ఇల్లు కూల్చివేతేలు స్వాతంత్ర్య యోధులు మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇండియన్ మిసైల్, భారత దేశం పూర్వ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాంల విగ్రహాలను తొలిగించడం హేయమైన చర్య. దీనిని ఖన్డిస్తున్నాము. జనసేన పార్టీలోకి రండి సరికొత్త రాజకీయం వ్యవస్థను నిర్మిద్దాం. భవిష్యత్ తరాలకు అండగా నిలబడదాం. ఈ కులాల ఐక్యత వర్ధిల్లాలి సామాజిక న్యాయం జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి జనంకోసం జనసేన ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అని అన్నారు.