జనసేన ఆధ్వర్యంలో జీవీఎంసీ సిబ్బందితో ఫోగ్గింగ్

విశాఖపట్నం దక్షిణ, కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మీ మరియు గోపీకృష్ణ (జికె) సూచనలు ప్రకారం ఎస్సీ కాలనీ వెంకటేశ్వర మెట్ట చుట్టుపక్కల జీవీఎంసీ సిబ్బందితో ఫోగ్గింగ్ చేయటం జరిగింది.