గణతంత్ర దినోత్సవ వేడుకలలో కూకట్పల్లి జనసేన
కూకట్పల్లి: 74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భముగా, గణతంత్ర దినోత్సవ వేడుకలు కూకట్పల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగాకూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్, భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులను శాలువాతో సన్మానించి అనంతరం స్వీట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రమేష్, శీను, రామ్, రేవంత్, స్వామి మరియు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-26-at-5.07.24-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-26-at-5.07.25-PM-1024x853.jpeg)