దూళిపూడి సత్యనారాయణ కుటుంబానికి పితాని బాలకృష్ణ పరామర్శ

ముమ్మిడివరం నియోజకవర్గం: ఐ పోలవరం మండలం, పశువుల్లంక గ్రామానికి చెందిన దూళిపూడి సత్యనారాయణ ఇటీవల మరణించారు. వారి పెద్దకార్యం కార్యక్రమంలో గురువారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సత్యనారాయణ పాల్గొని వారి తమ్ముడు త్రిమూర్తును, వారి కుమారులు రామకృష్ణ, సూర్యనారాయణ, రాంబాబు లను పరామర్శించారు.