పలు కుటుంబాలను పరామర్శించిన పితాని

తూర్పుగోదావరి, ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామస్తులు దేవు నాగేశ్వరరావు అకాల మరణం చెందినారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియపరిచారు మరియు పెద్దమడి గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకట్ రావు అకస్మాత్తుగా చనిపోయినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వీరి వెంట మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు తాళ్లూరి ప్రసాద్ ఎంపీటీసీ జమ్మి, మచ్చ నాగబాబు ఇండుగుల రామకృష్ణ, లంకలపల్లి వెంకటేశ్వరరావు, సలాది రాజా, పితానిరాజు మరియు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.