రైతు భరోసాకి అర్హులైన కుటుంబాలకు సమాచారం అందించే కార్యక్రమం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర ద్వారా కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న సందర్భంగా.. రైతు భరోసాకి అర్హులైన కుటుంబాలకు సమాచారం నేరుగా చేరవేసే కార్యక్రమం జిన్నూరు గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి జిల్లా నాయకులు ఉన్నమాట్లా ప్రేమ్ కుమార్, జిన్నూరు గ్రామ అధ్యక్షులు లంక చంద్ర బోస్, నియోజకవర్గ నాయకులు పితాని వెంకీ, విరమహిళలు మైగాపుల పద్మ, జిత్తుక రియా, జనసైనికులు గాజుల వాసు, దేవరవు, గుబ్బల భాస్కర్, రెడ్డి శేఖర్, వంశీ నాయుడు, నవీన్, స్వామి పాల్గొన్నారు.