జనసేనానిపై అభిమానాన్ని చాటుకున్న జనసైనికుడు

తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామ లోని ఓ జనసైనికుడు నూతన నివాసం నిర్మించుకున్నాడు. ఈ జనసైనికునికి అధినేత పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద తన గుండెల్లో ఉన్న అభిమానంతో నూతన నివాసంపై పవన్ కళ్యాణ్ ఫోటోను, జనసేన పార్టీ గుర్తులను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.