డిజిటల్ క్యాంపెయిన్ లో ఆచంట జనసేన

ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలం, మార్టేరు పంచాయతీ ఎస్సి పేట మరియు నెగ్గిపూడి పంచాయతీ వనంపల్లి గ్రామంలో పెనుమంట్ర మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తీక్ ఆధ్వర్యంలో #ఘూదంఒర్నింగ్ఛంశిర్ కార్యక్రమంలో మార్టేరు ఎస్సి పేట రోడ్డు దుస్థితిని గాఢ నిద్రలో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన తెలిపి వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ముంతాజ్ బేగం ఆలీ, జిల్లా కార్యదర్శి చిట్టూరి శ్రీనివాస్, పట్నాల రవి, వినుకొండ తేజస్, రామానాయుడు జనసైనికులు పాల్గొన్నారు.