పితాని ఆధ్వర్యంలో క్రియాశీలక కిట్ల పంపిణీ కసరత్తు

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక కిట్లను వాలంటీర్ల ప్రకారంగా వేరుచేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల ఇంచార్జ్ గోలకోటి వెంకటేశ్వరరావు, దూడల స్వామి, జనసేన క్రియశీలక వాలంటీర్లు గేదెల స్వరూప్, వంగా విజయ సీతారాం, గుత్తుల శ్రీనివాస్ గాలిదేవర రాము, అబ్బిరెడ్డి సాయి, దంగుడుబియ్యం తాతాజీ, మేకల శ్రీరామ్ మూర్తి, వాసంశెట్టి వీరబాబు, యిళ్ళ శ్రీనాధ్, తమ్మిశెట్టి రవి ప్రకాష్, కట్టా గణేష్, మొదలగు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.