లింగసానిపల్లి గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బిజినపల్లి మండలం, లింగసానిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు గురువారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నాగర్ కర్నూల్ నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలెంటియర్స్ సూర్య, వంశీ రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొనాసి లక్ష్మణ్, నరేందర్, దేవేందర్, అర్జున్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.