జనసైనికుడిని పరామర్శించిన ఆళ్ళ హరి

పవన్ కళ్యాణ్ పర్యటనలో గాయపడ్డ జనసైనికుడిని జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు పరామర్శించిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి. బుడంపాడు దగ్గర ప్రమాదానికి గురై గాయాల పాలైన జనసైనికుడు జగదీష్ గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరగా ఆతనిని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పరామర్శించి క్షేమ సమాచారమును డాక్టర్లను అడగగా వారు జగదీష్ కి ఎలాంటి ప్రమాదం లేదని తెలియచేయడం జరిగింది.