తాడిపత్రి జనసైనికుల అధ్వర్యంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

తాడిపత్రి పట్టణంలో అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న భారతరత్న డా. భీంరావ్ రాంజీ అబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఆయన చేసిన కృషినీ, భారత దేశం లో ప్రజల మద్యసమానాత్వాన్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళను గుర్తు చేసుకుంటూ.. బడుగు జీవుల అభ్యున్నతికి బడుగు బహిన వర్గాల వారు కూడా రాజ్యాధికారం చేపట్టాలని ఆయన ఆకాంక్ష. అందుకు చేసిన కృషి ఏమలేనిది ఆయన జీవిత తమకు ఆదర్శనీయం అని భవిష్యత్ తరాల కోసం ఆయన స్పూర్తి ప్రదాత అందుకే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ప్రతినభూనారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు కుందుర్తి నరసింహా చారి, మాదినెని గోపాల కృష్ణ, అల్తఫ్,షేక్ సాధక్,ఇమామ్, శివకుమార్ రెడ్డి,పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.